ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి
అనంతపురం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందారు.
అనంతపురం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందారు.
ఆంధ్రాలో భారీ వర్షాలు | Cyclone | IMD cautions to the people of Andhra Pradesh in a view of Cyclone in Bay of Bengal as it causes heavy rains in Coastal Districts | RTV
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది.దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది.
అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.