Pakistan People Protest At China-Pak Highway | POK ను భారత్ లో కలపండి ప్లీజ్ | India Pak War | RTV
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.
ఖలిస్తాన్ మద్ధతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ఢిల్లీ బార్డర్లో రైతులు తెలుపుతున్న నిరసనకు తన సంపూర్ణ మద్ధతు తెలుపుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. హర్యానా, పంజాబ్ పోలీసులపై రైతులంతా తిరగబడాలి. అవసరమైతే మీ చేతిలో తుపాకులు పట్టుకోవాలంటూ ఓ వీడియో విడుదల చేశాడు.