Modi: మోదీ ప్రమాణ స్వీకారం..🔴 Live Updates
భారత ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్ట్ వేదికగా ఆదివారం సాయంత్రం మోదీతో పాటు మరో 71 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్ట్ వేదికగా ఆదివారం సాయంత్రం మోదీతో పాటు మరో 71 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు.
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే 100 శాతం ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు.
గత నెలలో ఐర్లాండ్ ప్రధానిగా ఉన్న లియో వరద్కర్ హఠాత్తుగా రాజీనామా చేశారు. దీని తరువాత కొత్త నాయకుడిగా సైమన్ హారిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చిన్నవయసులోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఐర్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సైమన్ హారిస్ తండ్రి ఏం చేసేవాడో తెలుసా?
హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. గాజామీద వాళ్ళ దళాలు విరుచుకుపడుతున్నాయి. కాల్పుల విరమణ చేసేది లేదని అంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. హమాస్ ఉగ్రవాదులకు చనిపోవడం లేదా లొంగిపోవడమే మార్గమని అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంతో పాటూ పైదేశాల్లో కూడా మోదీ చాలా ఫేమస్. అందుకే పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులను గెలుచుకుని మోదీ విశ్వగురు అనిపించుకున్నారు.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అదుపు.. మాట పొదుపు అని మరికొందరంటారు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోలేమని ఇంకొందరంటారు. అందులోని సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఇదే చేశారు. తన పార్టనర్ నోటి దూలకి తగ్గ సమాధానం చెప్పారు.
ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటూ 8021కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్ లో బీజెపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా పేరు పెట్టారు.