నేషనల్ప్రశాంత్ కిషోర్కు షాక్.. పార్టీ సమావేశంలో కుమ్ములాటలు బీహార్లోని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పిలుపు మేరకు పార్టీ సమావేశం జరిగింది. బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓ అభ్యర్థి పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఆ టిక్కెట్ ఆశించిన మరో అభ్యర్థి మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో కుమ్ములాట చోటుచేసుకుంది. By B Aravind 19 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPrashanth Kishor: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్ సరాజ్ పోటీ చేస్తోందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. అక్టోబర్ 2న జన్ సురాజ్ రాజకీయ పార్టీగా అవతరించనుంది. By B Aravind 25 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Prashanth Kishore : టీడీపీకి ప్రశాంత్ కిశోర్ షాక్.. ఫోర్స్ చేశారు.. అందుకే కలిశా! టీడీపీతో కలిసి పనిచేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పనిచేయమని చంద్రబాబు అడిగారని అయితే అది కుదరదని చెప్పినట్టు తెలిపారు. తన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్లే విజయవాడ వెళ్లానని బాంబు పేల్చారు. By Trinath 23 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn