భారత్ లో తగ్గుతున్న పేదరికం..తాజా సర్వే వెల్లడి!
భారత్ లో పేదరికం 2011-2012లో 21 శాతం నుంచి 2022-24 నాటికి 8.5 శాతానికి తగ్గిందని NCAER ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది.ఈ విషయాన్ని ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది.
భారత్ లో పేదరికం 2011-2012లో 21 శాతం నుంచి 2022-24 నాటికి 8.5 శాతానికి తగ్గిందని NCAER ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది.ఈ విషయాన్ని ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది.
దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిపోయిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వేను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగినట్లు నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే పేర్కొంది.