Shiva and clap: శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!
శ్రావణ మాసంలో శివ భక్తులు శివాలయాలలో, శివధామాలలో మహాదేవుడిని పూజిస్తారు. అయితే శివాలయంలో పూజ తర్వాత శివుని ముందు 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న ధార్మిక ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
Yadagirigutta: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ జరిగింది.
రేపే రథ సప్తమి.. ఇలా సూర్య భగవానుని పూజిస్తే.. విజయం మీ సొంతం
రథసప్తమి నాడు బ్రహ్మ ముహుర్తంలోనే లేచి నది లేదా సముద్ర స్నానం ఆచరించాలి. ఆ తర్వాత సూర్య పారాయణం, స్తోత్రాలు పఠించి పాయసం, రేగి పండ్లు వంటి వాటితో నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్యునికి మూడు సార్లు నీరు ఇచ్చి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి.
కార్తీక పూర్ణిమ నవంబర్ 14- 15 ఎప్పుడు? స్నానం, దానం ఎప్పుడు చేయాలంటే!
కార్తీక మాసం పౌర్ణమి తిథి 15 నవంబర్ 2024 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి 16 నవంబర్ 2024 ఉదయం 2:58 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ ఉపవాసం రోజున చంద్రోదయ సమయం - నవంబర్ 15 సాయంత్రం 6:51 గంటలకు జరుగుతుంది.
భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadradri Temple | RTV
భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV
IAS Pooja: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్
పుణెలో ట్రైనీ ఐఏఎస్ గా ఉన్న పూజా ఖేద్కర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేసింది.
Vijay Devarakonda - Pooja Hegde: ఫ్యామిలీ స్టార్ పాటకు స్టెప్పులేసిన పూజ, విజయ్.. వైరలవుతున్న వీడియో
విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే కలిసి డాన్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. తాజాగా తమిళనాడులోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజయ్, పూజ. అక్కడ స్టేజ్ పై ఫ్యామిలీ స్టార్ లోని 'నందనందనా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.
నగరిలో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న రోజా... జంగారెడ్డి గూడెంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ...!
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలడాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రోడ్లో గల శ్రీ విజయ దుర్గ అమ్మవారు ధనలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చారు.
/rtv/media/media_files/2025/07/19/shiva-and-applause-2025-07-19-15-21-34.jpg)
/rtv/media/media_files/2025/07/05/yadagirigutta-2025-07-05-13-06-16.jpg)
/rtv/media/media_files/2025/02/03/YIP7wbEvYlg5r5iqGPuo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/karthikam-jpg.webp)
/rtv/media/media_library/vi/L-0-OMZ6RwI/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pooja.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mavulla-jpg.webp)