పోలవరం, అమరావతి కళ్లను పొడిచి రాష్ట్రాన్ని చీకట్లోకి: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రెండు కళ్ల లాంటి పోలవరం, అమరావతిలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్నే అంధకారంలోకి నెట్టారని పోలవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.