Modi warns Pakistan: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్కు తుపాకులతోనే సమాధానం చెప్తాం
పాకిస్తాన్ ఇకపై భారత్పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.