Pakistan: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్స్తో పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.
షేర్ చేయండి
Nuclear Weapons: పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించాలంటే ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. వీటి రక్షణ, వినియోగం మాత్రం పాక్ ఆర్మీ చూసుకుంటోంది. ఇండియా దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి.
షేర్ చేయండి
ఆయుధాలతో శ్రీనగర్లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్
శ్రీనగర్లోకి కొందరు విదేశీయులు ఆయుధాలతో ప్రవేశించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తులను శ్రీనగర్లో దాచినట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి