మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారు.. సంబిత్ పాత్రా సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం ముఖ్యపాత్ర వహించిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశంసించారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారని అన్నారు. అయితే ఆర్మీ చెప్పాల్సిన విషయాలు బీజేపీ చెబుతుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/05/12/L1rXPYsud7vUwGjhOn2c.jpg)
/rtv/media/media_files/2025/05/07/b3WYtrwP6FpPYifBZ4TU.jpg)
/rtv/media/media_files/2025/05/09/DxeeIebvSQCJriUZZqJW.jpg)
/rtv/media/media_files/2025/05/09/LQr0KmZrDXNCIsTHTNCr.jpg)