INDIA-PAK WAR: పాక్ ఆర్మీ శిబిరాన్ని లేపేసిన భారత్ - VIDEO
పాక్ ఆర్మీ LoC వద్ద కాల్పులు చేపట్టగా భారత్ సైన్యం వాటికి దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.
IND-PAK War: INS విక్రాంత్ పవర్ఫుల్ రేంజ్.. దీని ముందు పాక్ ఆయుధాలు జుజుబి
కరాచీ పోర్టుపై విరుచుకుపడిన INS విక్రాంత్ 45 వేల టన్నులు బరువు ఉంటుంది. ఒకేసారి దాదాపుగా 40 యుద్ధ విమానాలను తీసుకెళ్తుంది. 1.10 లక్షల హార్స్పవర్ శక్తిని ఇచ్చే దీన్ని టర్బైన్లతో అమర్చారు. నీటి నుంచి గాల్లోకి దూసుకెళ్లడంతో పాక్ వీటికి భయపడుతోంది.
India Karachi Port Attack: పాక్కు మరో ఎదురుదెబ్బ.. కరాచీ పోర్టు నేలమట్టం
భారత్పైకి డ్రోన్లు, మిస్సైల్స్తో దాడికి పాల్పడిన పాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్కు ఆయువుపట్టుగా ఉన్న కరాచీ పోర్టును INS విక్రాంత్ పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముక్కలు ముక్కలైన కరాచీ ఎయిర్ పోర్ట్ | India Bomb Attack On Karachi Airport | Operation Sindoor | RTV
దేవుడా జమ్మూను కాపాడు | Pakistan Attack On Jammu Airport Updates | Ind vs Pak War Live Updates | RTV
Vikram Misri: పాక్ చీకటి రహస్యాలు చెప్పిన విక్రమ్ మిస్రీ ఎవరో తెలుసా ?
ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ చీకటి రహస్యాలు వివరించారు. ఈయన కశ్మీర్లోని శ్రీనగర్లోని ఓ పండిట్ కుటుంబలో జన్మించారు. విక్రమ్ మిస్రీ గురించి పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
India-Pakistan Tensions: రైళ్లపై పాకిస్థాన్ నిఘా.. అప్రమత్తమైన రైల్వేశాఖ
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్ పిరికిపంద చర్య'.. సెలబ్రిటీలను తిట్టిపోస్తున్న నెటిజన్లు
పాకిస్థానీ నటులు హానియా ఆమీర్, మహీరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'ఆపరేషన్ సిందూర్' వ్యతిరేకంగా వీరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.