PM Modi High-Level Meet: త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ కీలక భేటీ
భారత సరిహద్దుల్లో తలెత్తిన తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశ భద్రతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలకమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులపై పూర్తి వివరాలను పరిశీలించారు.
Pakistan Defense Minister: పార్లమెంటులో నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి..
పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. ' నిన్న జరిగిన భారత్ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. వాటి గురించి భారత ఆర్మీకి తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని'' అన్నారు.
Indian Army Attack On Pakistan Headquarters | రక్తం పారుతూ పాక్ జవాన్లు | Rawalpindi Video | RTV
Operation Sindoor: నాన్న జమ్మూలో ఉన్నారు.. రాత్రి ఫోన్ లో ఏమ్మన్నారంటే? సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ కమెడియన్ సమయ్ రైనా జమ్మూలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కోసం ఎమోషనల్ అయ్యారు. నిన్న రాత్రి జమ్మూ నుంచి నాన్న కాల్ చేశారు. అక్కడ పరిస్థితులన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. ఆయన గొంతు వినగానే నాలోని కలవరం అంతా పోయింది అంటూ పోస్ట్ పెట్టారు.
BIG BREAKING: దేశంలో 3 రోజుల పాటు ATMలు బంద్?.. కేంద్రం కీలక ప్రకటన
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక పోస్టు వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని అందులోరాసుంది. ఈ పోస్టుపై PIB స్పందించింది. అది ఫేక్ పోస్ట్ అని ట్వీట్ చేసింది. ATMలు యథావిధిగా పనిచేస్తాయని ప్రజలకు హామీ ఇచ్చింది.
IND-PAK WAR : యుద్ధ సమయంలో పౌరులు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ముఖ్యమైన 10 అంశాలు
దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పౌరులుగా మన విధులెంటో తెలుసుకోవాలి. దేశభద్రతకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పకూడదు. మనకు తెలిసిన రహస్యాలను కూడా మనస్సులో ఉంచుకోవాలి. యుద్ధ సమయంలో ఇవి చాలా ముఖ్యమైనవి.
IND-PAK WAR: థూ మీ బతుకు.. మా నేలను ముట్టుకోవద్దు.. పాకిస్తాన్కు నేపాల్ సీరియస్ వార్నింగ్!
ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కు సపోర్ట్గా ఉంటామని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. భారత్పై దాడి చేయడానికి తమ భూమిని ముట్టుకోవద్దని నేపాల్ పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తన్నట్లు తెలిపింది.
Ind Pak War: భారత్ - పాక్ వార్ ఎఫెక్ట్.. రైళ్లన్నీ బంద్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ బంద్ చేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి 90 విమానాలు క్యాన్సిలయ్యాయి.