పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు..
మనం సాధారణంగా పచ్చి ఉల్లిపాయలు ఆహారంలో తీసుకుంటాం. ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అయితే ఆ ప్రయోజనాలు ఏంటో చూసేయండి.
మనం సాధారణంగా పచ్చి ఉల్లిపాయలు ఆహారంలో తీసుకుంటాం. ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అయితే ఆ ప్రయోజనాలు ఏంటో చూసేయండి.
పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. వీటి అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతే కాదు అజీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వేసవిలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడి గౌట్ని నయం చేస్తుంది. ఇది శరీరాన్ని హీట్స్ట్రోక్ ప్రమాదం నుంచి సురక్షితంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఎప్పుడూ పొడి వాతావరణంలో ఉంచాలి. గాలి కూడా ఎక్కువగా వచ్చేలా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లి కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే దానిని చల్లగా ఉండే ప్లేస్లో పెట్టాలి.
ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు మొటిమలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొటిమలను తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి.
భారత దేశం నుంచి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను డిసెంబర్ 8 నుంచి నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది
ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు.
గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.