కర్నూలులో సీఎం జగన్ స్పీచ్-LIVE
వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కర్నూలులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలంటే వైసీపీని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ పర్యటన, స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కర్నూలులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలంటే వైసీపీని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ పర్యటన, స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.
విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
చేవెళ్ల ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మక్కలు, గుడ్ల స్కాం చేసి పైకి వచ్చాడని ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఆర్టీవీ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
జూన్ రెండు నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్కప్ను మొబైల్లోనే ఫ్రీగా చూసేయొచ్చు. ఈ ప్రపంచకప్ భారతదేశంలో డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ యాప్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ రోజు గన్నవరంలో కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పవన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ఈ చట్టం చుట్టే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు ఈ చట్టం ఏంటి? వివాదానికి కారణం ఏంటి? అన్న పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు బిగ్షాక్ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా తనకేనని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలకు అందని ఫలితం మల్కాజ్ గిరిలో రాబోతోందన్నారు. ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.