AP IPS Transfers: ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు.. ఆ ముగ్గురికి షాక్!
ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. సునీల్ కుమార్ ను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రిశాంత్ రెడ్డిని కౌంటర్ ఇంటెలీజెన్స్ ఎస్పీ బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసింది.