Teamindia: ఆస్ట్రేలియాతో సిరీస్కు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్ ఎవరంటే..?
ఆసియా కప్లో అదరగొట్టిన భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు రెడీ అయింది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు జరగనున్న ఈ సిరీస్ భారత్కు ప్రాక్టీస్గా కలిసిరానుంది. ఈ సిరీస్కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది.