Stock Market: లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రసుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
గత ఐదు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈరోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ డిమాండ్ రోజురోజుకు తగ్గడంతో షేర్లు తగ్గుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,264 పాయింట్లు నుంచి 693 పాయింట్లు తగ్గింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలే కారణమని నిపుణులు చెబుతున్నారు.
భారత స్టాక్ మార్కెట్ జోరు ఆగేలా కనిపించడం లేదు. వరుస లాభాలతో దూసుకుపోతున్న సూచీలు మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు లాభపడి 85, 836 పాయింట్లు దగ్గర ముగియగా.. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 26, 216 దగ్గర ముగిసింది.
నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే సోమవారం(ఆగస్టు 26) లాభాలతో ప్రారంభం అయింది. ప్రారంభంలోనే 450 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 43 స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. దాదాపుగా అన్ని సెక్టార్లు బుల్లిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి.
ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో పార్రభం అయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది.
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. నిన్న లాభాలను తీసుకొచ్చిన మార్కెట్ ఈరోజు ప్రారంభంలోనే నష్టాలను చూస్తోంది. ఉదయం 10 గంటల సమాయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 70,700 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 21,400 పాయింట్ల వద్ద ఉన్నాయి.