Nandamuri Balakrishna పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య.. ఫొటోలు వైరల్
నందమూరి బాలకృష్ణ ఈరోజు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతులు మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సినీ, సేవా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డుతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.