Crime News: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
బీహార్లోని నలందా జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బహదూర్పూర్ గ్రామంలో ఓ మహిళను చిత్రహింసలు పెట్టారు. హత్యచేసి కాళ్లకు మేకులు కొట్టి, చేతిపై సూదితో గుచ్చి, మెడపై బూడిద చల్లారు. ఆపై రోడ్డుపై పడేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.