Murder case: పుస్తెల తాడు కోసమే మేకల కాపరి హత్య.. అనకాపల్లి వివాహిత మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు!
ఏపీ లక్కవరం వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మేకల మేతకు వెళ్లిన నరసమ్మ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కోసమే ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు. ఛత్తీష్గఢ్ బార్డర్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.