BIG BREAKING: సీబీఐకి గట్టు వామన్ రావు కేసు .. సుప్రీం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశాలు జారీ చేసింది