Mumbai Attack: తహవూర్ రాణా వచ్చాడు మరి హెడ్లీ సంగతేంటి?
ముంబయ్ పేలుళ్ల సూత్రధారులు ఇద్దరు. అందులో ఒకరు తహవూర్ రాణా అయితే మరొకరు హెడ్లీ. రాణాను భారత్ తీసుకువచ్చారు కానీ..హెడ్లీని తీసుకురావడం మాత్రం అసాధ్యం అంటున్నారు. అతనిని అప్పగించేందుకు అమెరికా సిద్ధం లేదని చెబుతున్నారు.