ఆ సినిమా వల్లే రెండుసార్లు గుండెపోటు వచ్చింది.. అనురాగ్ కశ్యప్
‘మ్యాగ్జిమమ్ సిటీ’ ప్రాజెక్ట్ ఆగిపోవడంవల్లే తనకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పారు. ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాన్ని కోల్పోయినందుకు మానసికంగా కుంగిపోయా అన్నారు.