Maha Kumbh Mela: కుంభమేళాలలో తెలంగాణ వాసులు మిస్సింగ్.. ఆ నలుగురు ఎక్కడ?
కుంభమేళాలో తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు జనవరి 29న తప్పిపోయారు. వీళ్లలో జగిత్యాల జిల్లా విద్యానగర్కు చెందిన నరసవ్వ(55), కొత్తవాడకు చెందిన రాజవ్వ(55) కాగా మరో ఇద్దరు నిర్మల్ జిల్లాలోని కడెంకు చెందిన బుచ్చవ్వ(65), సత్తవ్వ(55)గా పోలీసులు గుర్తించారు.