Murdered By Family Members : ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు మిస్పింగ్ కేసు (Ramanjaneyulu Missing Case) ను పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో కుటుంబ సభ్యులే రామాంజనేయులను హతమార్చినట్లు (Murder) విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఈ మేరకు మే 23న మాడుగుల పోలీస్ స్టేషన్లో సేనాపతి శ్రీదేవి తన భర్త రామాంజనేయులు(31) 21వ తేదీ నుంచి కనిపించుట లేదని ఇచ్చిన కంప్లైంట్ పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వెతుకుతున్న క్రమంలో ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం కొక్కిరాపల్లి దగ్గర ఉన్న చెరువులో గుర్తించడం జరిగింది. శ్రీదేవి చనిపోయిన వ్యక్తి తన భర్త అని ధృవీకరించగా, వైద్యాధికారి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం కేసును హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఐదు టీమ్స్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Anakapalle : కుటుంబసభ్యులే హంతకులు.. రామాంజనేయులు కేసు ఛేదించిన పోలీసులు!
ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు మిస్పింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో కుటుంబ సభ్యులే రామాంజనేయులను హతమార్చినట్లు విచారణలో తేలినట్లు వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Translate this News: