No Tariffs Talks: సుంకాలపై భారత్ కు తప్పని నిరాశ..ఆ వూసే ఎత్తని అధినేతలు
భారత్ కు అదనపు సుంకాల మోత తప్పేలా కనిపించడం లేదు. ఈరోజు జరిగిన రెండున్నర గంటల సమావేశంలో ట్రంప్, పుతిన్ అసలు దీని గురించే చర్చించనట్టు తెలుస్తోంది.
భారత్ కు అదనపు సుంకాల మోత తప్పేలా కనిపించడం లేదు. ఈరోజు జరిగిన రెండున్నర గంటల సమావేశంలో ట్రంప్, పుతిన్ అసలు దీని గురించే చర్చించనట్టు తెలుస్తోంది.
మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. దీని కోసం అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపే వరకూ రష్యా వ్యాపారం చేసేది లేదని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు మోదీని కోరారు. దాంతో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
జిల్లాల వారీగా అందరినీ త్వరలోనే కలుప్తానని చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ నెల 20తర్వాత పిఠాపురంలో పర్యటిస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించేందుకు అతన్ని రేవంత్ పిలిపించుకున్నట్లు సమాచారం.