Naxals Surrender: లొంగిపోయిన 23 మంది మావోయిస్టులు
ఛత్తీస్ఘడ్ సుక్మా జిల్లాలో మరో సారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కరుడుగట్టిన 23 మంది నక్సలైట్లు శనివారం పోలీసులకు ముందు సరెండర్ అయ్యారు. వారిలో మూడు జంటలు కూడా ఉన్నాయి. వారిపై దాదాపు కోటి 18 లక్షల రివాండ్ ఉంది.