Mango: మామిడి పండ్లను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? కారణాలు ఇవే!
మామిడి పండ్లను తినడానికి ముందు 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల పురుగుమందులు, రసాయనాల ప్రభావాన్ని తగ్గుతుంది. మామిడి కాయ వేడి స్వభావం వల్ల కడుపులో చికాకు, మొటిమలు వంటి సమస్యలు రావచ్చు. నీటిలో నానబెట్టి తింటే జీర్ణక్రియకు తేలికగా అవుతుంది.