Maldives వెళ్లాలనుకునే.. భారత యాత్రికులకు గుడ్ న్యూస్
ఇకపై మాల్దీవుల్లో భారత్ యూపీఐ ప్రారంభించాలని ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సమయంలో దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.