భారత్, మాల్దీవుల వివాదంతో..లాభ పడుతున్న శ్రీలంక..
భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్నవివాదంతో శ్రీలంక లాభపడుతోంది. భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో, పొరుగున ఉన్న శ్రీలంకకు కలిసివచ్చింది. ఇప్పుడు భారతీయ పర్యాటకుల చూపంతా శ్రీలంక వైపు మళ్లింది. దీంతో పెద్ద ఎత్తునా శ్రీలంకకు పర్యాటకులు పోటేత్తుతున్నారు.