నీ ప్రభుత్వాన్ని కూలుస్తా..! | Lady Aghori Maas Warning To CM Revanth Reddy | RTV
తెలంగాణలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వాళ్లకి సీఎం రేవంత్ మార్చి 12న నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు 1292, పాలిటెక్నిక్ లెక్టరర్ పోస్టులకు 240 మంది ఎంపికయ్యారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి భారత్ సత్తాను చాటి చెప్పిందన్నారు. ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపారు.
దేశ చరిత్రలో తొలిసారి విద్యకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు ఖర్చుచేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.11,600 కోట్లు కేటాయిస్తూ ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
SLBC రెస్య్కూ ఆపరేషన్లో వీలైతే రోబోలను ఉపయోగించాలని సీఎం రేంవత్ రెడ్డి ఆదేశించారు. ఎన్వీ.రోబోటిక్స్ టీమ్ బుధవారం టన్నెల్ వద్దకు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఢిల్లీ నుంచి సిస్మాలజీ టీమ్, వాటర్ జెట్లు కూడా రంగంలోకి దిగాయి.