Bhu Bharati: భూ భారతి పోర్టల్ ప్రారంభం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభమయ్యింది. హైదరాబాద్లో శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్ను మూడు మండలాల్లో అమలు చేయనున్నారు.