AP Crime: అయ్యో బిడ్డలు.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఈత సరదా.. ఎంతమంది చనిపోయారంటే?
అన్నమయ్య జిల్లా బాలరాజుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతులు సోంబత్తిన దిలీప్, కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి, పీనరోతు కేశవగా గుర్తించారు.