Communist Party of India (Maoist) : మావోయిస్టుల మరో లేఖ..హింసను ఆపాలంటూ..
ఛత్తీస్ గఢ్ లో కాగర్ పేరుతో జరుగుతున్న మారణకాండను ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో నాయకుడు రూపేష్ మరో లేఖ విడుదల చేశారు.