పొలం గొడవ..భార్య, భర్తలను న*రికి..న*రికి.. ! | Farmers Brutally K*il*led At Anantapur | RTV
నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది.
HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు.
1902లో ఈజిప్ట్, సుడాన్ మధ్య మరొక సరిహద్దు ఒప్పందం ఉంది. ఈజిప్టు, సుడాన్లు తబిల్ ప్రాంతంపై వివాదాన్ని వదులుకోవాలని, మరచిపోయిన తర్వాత 2014లో వర్జీనియాకు చెందిన ఒక రైతు బిర్ తవిల్లో జెండాను నాటాడు, ఉత్తర సూడాన్ రాష్ట్రానికి గవర్నర్గా ప్రకటించుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు.
భూమి, అంతరిక్షం మధ్య దూరం గణనీయంగా తగ్గే ప్రదేశం ఒకటి ఉంది. అదే పాయింట్ నెమో. ఇక్కడ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానిపై నివసించే వ్యోమగాములు కేవలం 250 మైళ్ల దూరంలోనే ఉంటారు. భూమికి అతి సమీపంలోని పొడి ప్రదేశం డ్యూసీ అనే చిన్న ద్వీపం.
భూముల రిజిస్ట్రేషన్ - మ్యూటేషన్ సమయంలో సంబంధిత భూమి మ్యాప్ జోడించడం తప్పనిసరి చేయాలనే తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం అమలు చేస్తే.. భూ వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది.