Lalit Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వనువాటు పౌరసత్వం పొందారు. ఐపీఎల్కు ఛైర్మన్గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో 2010లో ఆయన లండన్ పారిపోయాడు. తాజాగా వనువాటు దేశ పౌరసత్వం పొందడం ప్రాధాన్యం సంతరించుకుంది.