KTR: వార్తాసంస్థలపై చట్టపరంగా చర్యలు–కేటీఆర్
కొంతమంది నిరాధారమైన ఆరోపణలతో శునకానందం పొందుతున్నారు. కొన్ని వార్తాసంస్థలు పని గట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. వారి మీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.