KTR : ఉట్నూరు పోలీసు స్టేషన్లో కేసు..కేటీఆర్ కు హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. రాజకీయ ప్రేరేపిత కేసుగా భావిస్తూ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.
Karthik Reddy : హైడ్రాకు పోటీగా కోబ్రా.. కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ సమక్షంలోనే సీఎం రేవంత్పై కార్తీక్రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..కొత్తగా కోబ్రా తీసుకోస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జా చేసిన భూములను కోబ్రాతో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు కార్తీక్ రెడ్డి.
K. T. Rama Rao : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది...కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుపాను వేగంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని తెలిపారు. .
KTR : ఓటింగ్ లో పాల్గొనం...బీఆర్ఎస్ సంచలన నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనరాదని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయద్దని సూచించారు. ఓటు వేయకుండా విప్ జారీ చేస్తామని, విప్ ను ధిక్కరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.
KTR: మోదీ.. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి.. కేటీఆర్ సంచలన పోస్ట్!
పర్యావరణంపై ప్రధానిగా మెదీ తన బాధ్యత, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్
రేవంత్ ప్రభుత్వం HCU భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన HMDA భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు.
Pawan Son Accident : నా ఆలోచనలన్నీ ఆ కుటుంబం గురించే.. వైఎస్ జగన్ సంచలన ట్విట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు.ఈ విషయమై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు.
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/04/20/lNqRNXSXtSV7sN1GhTgf.jpg)
/rtv/media/media_files/2025/04/18/go2kqKTJvjUD7aw6ALfU.jpg)
/rtv/media/media_files/2025/04/13/IU1AbDvQlKwDyUZ7yMo8.jpg)
/rtv/media/media_files/2025/04/11/yknQNAINaVlz5YwNXIRV.jpg)
/rtv/media/media_files/2025/04/08/xkzoYXRBGHnNLYmP5uf3.jpg)