BRS MP Candidates: ఇద్దరు ఎంపీలను ప్రకటించిన కేసీఆర్
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలో ఈరోజు ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఫైనల్ చేశారు.