హైదరాబాద్ లో విషాదం.. ఇండోర్ స్టేడియం గోడ కూలి కార్మికులు మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలిపోయింది. 14 మంది గోడకింద చిక్కుకుపోగా 12 మందిని బయటకు తీశారు. ఇద్దరు మరణించారు.