హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు జరుగుతుండగా సోమవారం మధ్యాహ్నం గోడ కూలిపోయింది. దీంతో నిర్మాణ పనులు చేస్తున్న 14 మంది కూలీలు గోడ కింద చిక్కుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో 12 మందిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరి కూలీలు మృతి చెందినట్లు తెలుపగా.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..హైదరాబాద్ లో విషాదం.. ఇండోర్ స్టేడియం గోడ కూలి కార్మికులు మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలిపోయింది. 14 మంది గోడకింద చిక్కుకుపోగా 12 మందిని బయటకు తీశారు. ఇద్దరు మరణించారు.

Translate this News: