Kerala: కేరళలో మాక్ పోలింగ్ ఆరోపణల మీద స్పందించిన సుప్రీంకోర్టు..తనిఖీ చేయాలని ఆదేశం
కాసరగోడ్ మాక్ పోలింగ్లో జరిగిన అవకతవకల మీద సుప్రీంకోర్టు స్పందించింది. అక్కడి ఈవీఎమ్లోను వెంటనే తనిఖీ చేయించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.