Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్!
కర్ణాటక రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్స్ లో వింత రూల్స్ పెట్టారు. మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి. స్నానం చేయొద్దు. పేపర్ ప్లేట్లు వాడండి అంటూ సూచించే పోస్టులు వైరల్ అవుతున్నాయి.