నడిరోడ్డుపై జర్నలిస్ట్ను కాల్చి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్లో దుండగులు జర్నలిస్ట్ను కిరాతకంగా చంపారు. సీతాపూర్లో లక్నో, ఢిల్లీ హైవేపై రాఘవేంద్ర బాజ్పాయ్ బైక్ను ఢీకొట్టి గన్తో కాల్చారు. పోలీసులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. యాక్సిడెంట్ అనుకున్నారు.. బుల్లెట్ గాయాలు చూసి హత్య అని తెలిసింది.