పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం
జో బైడెన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడ్ నైట్ రెగ్యులేషన్ పవర్స్ వాడి కొందరు అధికారులకు క్షమాభిక్ష ప్రకటించారు. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ, క్యాపిటల్ హిల్పై దాడిపై విచారణ కమిటీ సభ్యులకు పార్థన్ ప్రసాధించారు.