Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్లకు షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు!
ఏపీలో వెయిటింగ్లో ఉంటూ హెడ్క్వార్టర్స్లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు. వారంతా ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలన్నారు.