IAS,IPS: ఆ ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే.. ఎక్కడో తెలుసా..
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో మాధోపట్టి అనే గ్రామంలో ఏకంగా 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపికై వివిధ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కవ మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచిపోయింది.
షేర్ చేయండి
UPSC Notification: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి UPSC బోర్డు నోటికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనుంది. మే 26న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 19న మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి