పెన్ను వివాదం.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్!
ఏపీ పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతోంది. విద్యార్థులతో పెన్ను విషయంలో గొడవ జరిగింది. మనస్థాపం చెంది కాలేజీ హాస్టల్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.