మరో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి నుంచి మూడు సార్లు కంపించిన భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి నుంచి మూడు సార్లు కంపించిన భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేషియాలు ఒప్పందం చేసుకున్నాయి. భారత గణతంత్ర దినోత్సవానికి ఈ సారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వచ్చారు.
ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 సిరీస్ను నిషేధించగా.. తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా దేశంలో నిషేధించింది. దేశంలొ విక్రయించే స్మార్ట్ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలనే నిబంధన పాటించకపోవడం వల్ల నిషేధించినట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలోని సులవేసి దీవిలోని బంగారు గని తవ్వకాల్లో కొండ చరియలు విరిగిపడి 12 మృతి చెందారు.ఈ తవ్వకాల్లో 30 మంది కార్మికులు పాల్గొన్నగా 12 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైయాయి. మిగిలిన వారి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
విమాన సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఓ వ్యక్తి చావు తప్పి కన్ను లొట్ట పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా దానిని చూడాలా అయితే ఈ కథనం చదివేయండి.
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లోని అగామ్, తనహ్ దాతర్ జిల్లాలలో ఒక్కసారిగా వచ్చిపడిన వరదలతో 34 మంది మరణించగా, 16 మంది కనిపించకుండా పోయినట్టు అక్కడి అధికారులు చెప్పారు.
హోటల్ రెంట్ గురించి చింతించకుండా సెలవులను హాయిగా ఆస్వాదించగలగే నగరాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. తాజాగా డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ అగోడా ప్రపంచంలోనే చౌకైన హోటల్ రూమ్స్ కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
ప్రతిదానిలో జీవాన్ని చూసే అక్కడి వ్యక్తులు.. ప్రతి వస్తువు సజీవంగా ఉంటుందని..సహజంగా ప్రతిదానికీ ఆత్మ ఉంటుందని వారు నమ్ముతారు. అక్కడి ప్రజలు సమాధిలోంచి శవాలను తీసి ముస్తాబు చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడో చూసేయండి.
ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికి ఉత్తరంవైపు ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతోంది. అయితే ఇప్పుడు దీనివలన ఆ దేశంలో సునామీ రావొచ్చని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.