Champions Trophy: ఫైనల్స్ రోజు వర్షం పడితే..రిజర్వ్ డే ఉంటుందా?
దుబాయ్ లో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరుగనుంది. భారత్, న్యూజిలాండ్స్ ఇందులో తలపడుతున్నాయి. ఒకవేళ ఆట జరిగే సమయానికి వర్షం పడితే..అప్పుడు పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా?
దుబాయ్ లో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరుగనుంది. భారత్, న్యూజిలాండ్స్ ఇందులో తలపడుతున్నాయి. ఒకవేళ ఆట జరిగే సమయానికి వర్షం పడితే..అప్పుడు పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టైటిల్ పోరు కోసం భారత్ , న్యూజిలాండ్ జట్టూ రెండూ ఆరాటంగా ఎదురు చూస్తున్నాయి. రెండు జట్లూ చాలా బలంగానే ఉన్నాయి. అయితే టీమ్ ఇండియా కప్ గెలవాలంటే కివీస్ జట్టులో ఆ నలుగురూ తొందరగా పడగొట్టాల్సిందే...వివరాలు కింది ఆర్టికల్ లో..
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వరల్డ్కప్ మ్యాచ్ల్లో వరుసగా 11 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. 2023 వరల్డ్కప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 9 మ్యాచ్ల్లో గెలిచాడు. మరో రెండు మ్యాచ్లు రోహిత్ గెలిస్తే ధోనీ రికార్డును సమం చేస్తాడు.
ఫేస్బుక్లో ఒక డిఫరెంట్ క్యాచ్ వీడియో వైరల్గా మారింది. క్యాచ్ కోసం డైవ్ చేసిన కీపర్ దాన్ని మిస్ చేశాడు. అయితే గ్లోవ్స్లో నుంచి బాల్ నేరుగా అతని బాడీపై ల్యాండ్ అవ్వడంతో బ్యాటర్ షాక్ అయ్యాడు. పెవిలియన్కు వెళ్లిపోయాడు.
2015, 2019 వన్డే ప్రపంచకప్ల్లో గ్రూప్ స్టేజీల్లో అదరగొట్టిన టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. అయితే ఈ రెండుసార్లూ సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. రేపు(నవంబర్ 15) న్యూజిలాండ్తో ఇండియా సెమీస్ ఆడనుండడంతో అది రిపీట్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
2019 ప్రపంచకప్ సెమీస్లో భారత్ న్యూజిలాండ్పై ఓడిపోయింది. నవంబర్ 15న ముంబై వాంఖడే వేదికగా ఇండియా మరోసారి కివీస్పైనే తలపడనుండడంతో గతంలో జరిగిన ఓటమి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
వరల్డ్కప్లో సెమీస్ బెర్త్లు ఫిక్స్ అయ్యాయి. ఈ నెల 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీస్ జరగనుండగా.. ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్లో జరగనున్న రెండో సెమీస్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.
ఆదివారం జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో భారత్ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండడంతో అశ్విన్ను ఆడించాలని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే గత మ్యాచ్లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి మరోసారి బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది.
ఐసీసీ టోర్నమెంట్లలో 20ఏళ్ల నిరీక్షణకు భారత్ తెరదించింది. వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కివీస్పై మార్చి,14 2003 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లలో గెలవలేదు. ఆ సమయానికి గిల్ వయసు 4ఏళ్లేనంటూ సోషల్మీడియాలో ట్వీట్లు షేర్ అవుతున్నాయి. అప్పటికీ సచిన్ 65 అంతర్జాతీయ సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడంటూ ట్వీట్లు వేస్తున్నారు.