BREAKING: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నిలిచిపోయిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్..!
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పొగమంచు కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయర్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాాచ్ లో భారత్ టార్గెట్ 274 రన్స్.